ఒక పక్క టీకా కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. మరో పక్క కరోనా కేసులు కూడా పెరుగుతూనే ఉన్నాయి. మూడు రోజులు గా దేశం లో16000 కరోనా కేసులు వస్తున్నాయి. కేంద్ర...
ఒక పక్కా వాక్సిన్ వచ్చిందని ఆనందపడుతున్నా, మరో పక్క కరోనా మళ్ళీ విజృంభిస్తోన్న ఆందోళన ఎక్కువగా ఉంది. మహారాష్ట్రలో కరోనా మళ్ళీ విజృంభిస్తోంది. మహారాష్ట్ర లోని అమరావతి జిల్లాలో వారం...
భారత దేశంలో ఉన్న ఏకైక మేజిక్ స్కూల్ “Hyderabad’s Hogwarts” మన హైదరాబాద్ లో. 20 మంది విద్యార్థులు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ లోకి ఎంటర్ అవుతున్నారు. 120...
భారత దేశానికి చెందిన వాణిజ్యరంగ నిపుణురాలు ఉషారావు మొనారీని ‘ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం’ (యూఎన్డీపీ)లో అండర్ సెక్రటరీ జనరల్గా, సహాయ పరిపాలకురాలిగా నియమిస్తున్నట్లు ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్...
కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రపంచవ్యాప్తంగా జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 82దేశాలు టీకా పంపిణీ మొదలుపెట్టగా, దాదాపు 18కోట్ల మంది వ్యాక్సిన్ తీసుకున్నట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. అమెరికాలో భారీ...
పేద ప్రజలకు అందించే రేషన్ కార్డుల పంపిణీపై కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఇంట్లో టీవీ, ఫ్రిజ్, ద్విచక్ర వాహనం ఉంటే రేషన్ కార్డును ఇవ్వకూడదని నిర్ణయించింది....
భారత్,చైనా సరిహద్దుల వద్ద మోహరించిన బలగాలను చైనా ఉపసంహరించుకున్నట్లు ఆ దేశ రక్షణ మంత్రిత్వశాఖ ప్రకటించింది. వాస్తవాధీన రేఖ వద్ద చైనా బలగాలు మోహరించడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో 81.78 శాతం పోలింగ్ నమోదైనట్లు ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెలిపింది. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 85.06 శాతం నమోదైనట్లు పేర్కొంది. గతంతో...
తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా కేటీఆర్? కేటీఆర్ త్వరలోనే సీఎం అవుతున్నారా ? సీఎంగా కేటీఆర్ ప్రమాణ స్వీకారం ఎప్పుడు ? ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఇదే ఆసక్తికరమైన అంశంగా మారింది....
ఉత్తరాఖండ్లో భారీ మంచుచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఒక్కసారిగా వరదలు ముంచెత్తాయి. చమోలీ జిల్లాలోని జోషి మఠ్లో ధౌలి గంగ నదికి అకస్మాత్తుగా వరదలు రావడంతో తపోవన్లోని రుషి గంగ పవర్...
ఆంధ్రప్రదేశ్ పంచాయితీ ఎన్నికల తొలి విడత నామినేషన్ల ఉపసంహరణ గడువు గురువారం సాయంత్రంతో ముగిసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కొన్ని నియోజవర్గాల్లో ఏకగ్రీవాలు జరిగాయి. కాగా..ఏపీలో...
భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ నెల 7న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలోని సత్సంగ్ ఫౌండేషన్ ఆశ్రమాన్ని సందర్శించనున్నారు. అలాగే, సదుంలోని ‘పీపల్ గ్రోవ్’ పాఠశాలకు...
క్రియేటివిటీ కి బౌండరీలు లేవు. ఎవరైనా తమ క్రియేటివ్ ని పబ్లిక్ అందుబాటులోకి తీసుకు రావచ్చు. అందుకు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లు ఎంత గానో ఉపయోగ పడుతున్నాయి. ...
నేచురల్ స్టార్ నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్పై యువ హీరో విశ్వక్ సేన్ కథానాయకుడుగా తెరకెక్కిన చిత్రం 'హిట్'. 'ది ఫస్ట్ కేస్' ట్యాగ్ లైన్. శైలేష్...