జాతీయ ఆవిష్కరణల సూచీ (ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్)-2020 జాబితాను నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాలు టాప్-10లో చోటుదక్కించుకోగా.. కర్ణాటక తన మొదటి స్థానాన్ని...
ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి హైకోర్టు గురువారం ఉదయం కీలక తీర్పు వెలువరించింది. ఎస్ఈసీ అప్పీల్పై హైకోర్టు ఎదుట రెండ్రోజుల క్రితం వాదనలు ముగియగా.. జడ్జిమెంట్ రిజర్వ్ చేసిన హైకోర్టు...
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించేందుకు రాహుల్ గాంధీ ఒప్పుకోకుంటే..ఆ స్థానంలో కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ను నియమించనున్నట్లు సమాచారం. అధ్యక్ష పీఠం అధిరోహించేందుకు రాహుల్...
వెండి తెర ధోనీ సుశాంత్ సింగ్ రాజ్పుత్ అందరినీ ఏడిపిస్తూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. డిప్రెషన్లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నారని అందరూ చెప్పుకుంటున్నారు. అయితే ఈయన మరణంపై పలు వదంతులు...
టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ చెన్నై సూపర్ కింగ్స్కు వీడ్కోలు పలికాడు. ఈ విషయాన్ని హర్బజన్ సింగ్ సోషల్ మీడియా వేదికగా స్వయంగా ప్రకటించాడు."చెన్నైతో నా ప్రయాణం ముగిసిపోయే...
ఆన్ లైన్ చెల్లింపుల వేదిక గూగుల్ పే కన్నా చెందిన ఫోన్ పేను జనం ఎక్కువగా వినియోగించినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) వెల్లడించింది. ఈ మేరకు...
ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్ వేదికగా మంగళవారం ముగిసిన చివరి టెస్టులో టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ 89 పరుగులు చేసి సంచలన ఇన్నింగ్స్తో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఆటలో చివరి...
ఏమని చెప్పాలి.. ఎంతని భయపెట్టాలి.. అయినా ఎంత భయపెట్టినా కూడా అక్కడేం జరుగుతుంది..? ఇప్పుడు లీకుల విషయంలో చిత్రపరిశ్రమ నుంచి ఇలాంటి వార్తలే వస్తున్నాయి. ఎందుకంటే ఎంత జాగ్రత్తగా ఉన్నా.....
ఇటీవలి వ్యాఖ్యలు